మాధక ద్రవ్యాలు సేవించే వారిని పట్టించిన వారికి లక్ష రూపాయలు నగదు బహుమతి అందజేస్తామని ఈఎల్వీ భాస్కర్ ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. మంగళవారం చండూరు పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫౌండేషన్
చండూరులో వంద పడకల ఆస్పత్రి ఏర్పాటు చేయాలని ఈఎల్వీ భాస్కర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరగదిండ్ల భాస్కర్ అన్నారు. చండూరు పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని శనివారం ఆయన సందర్శించారు. ఆస్పత్రిలో గల సమస్య
గట్టుప్పల్ మండల పరిధిలోని అంతంపేట గ్రామానికి చెందిన నర్ర సత్తయ్య ఇటీవల అకస్మాత్తుగా మృతి చెందాడు. నిరుపేద కుటుంబం కావడంతో విషయం తెలిసిన ఈఎల్వీ భాస్కర్ ఫౌండేషన్ సత్తయ్య కుటుంబానికి ఆర్థిక సాయం, క్వ�
కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో నివసిస్తున్న నిరుపేద కుటుంబానికి చెందిన అందుగుల సైదమ్మ, వెంకటయ్య దంపతుల కుమార్తెలు తేజశ్రీ, ప్రవళిక ఎంబీబీఎస్లో సీటు సాధించారు. కాగా ఆర్థిక ఇబ్బందులతో వా