వారం క్రితం అనంతపురం జిల్లా రాయచోటిలో.. రెండు రోజుల క్రితం తిరుపతిలో అక్రమ మద్యం బాటిళ్లను పోలీసులు ధ్వంసం చేయగా.. ఇవాళ ఏలూరు పోలీసులు కూడా ఆ పని చేపట్టారు. జిల్లావ్యాప్తంగా స్వాధీనం చేసుకున్న దాదాపు రూ.80 �
ఏలూరు టూ టౌన్ పోలీసులు అత్యుత్సాహానికి పోయి ఓ రౌడీ షీటర్ బర్త్డే వేడుకను పోలీస్ స్టేషన్లో జరిపారు. ఇది కాస్తా వైరల్ కావడంతో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దాంతో వారిపై చర్యలు తీసుకోక తప్పలేదు. �