ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు రైళ్ల రాకపోకలతోపాటు రైళ్ల వేగం కూడా పెరగనున్నది. ‘మిషన్ ఎలక్ట్రిఫికేషన్'లో భాగంగా రైల్వే ట్రాకుల విద్యుద్దీకరణ పనులు దక్షిణ మధ్య రైల్వే జోనల్ ఆధ్వర్యంలో శరవేగంగా కొనసాగ�
రైళ్ల రాకపోకలు సాఫీగా సాగిపోవడానికి దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు పలు రకాల అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నారు. అందులో భాగంగానే విజయవాడ డివిజన్ పరిధిలోని మూడో రైలు మార్గాన్ని స్టేషన్ల వారీగా అభివృ