రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందని, సీఎం రేవంత్రెడ్డి అవగాహన రాహిత్యం, అనాలోచిత నిర్ణయం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు.
రాష్ట్రంలో విద్యుత్తు చార్జీల పెంపు ప్రతిపాదనలను విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) తిరస్కరించింది. రూ. 1800కోట్ల పెంపునకు డిస్కంలు ప్రతిపాదనలు సమర్పించగా, ఈఆర్సీ ఆమోదించలేదు.
Electricity Tariff: కేంద్ర విధానాల వల్లే ఢిల్లీలో విద్యుత్తు ఛార్జీలు పెరుగుతున్నట్లు ఆమ్ ఆద్మీ నేత, మంత్రి అతిషి మర్లీనా ఆరోపించారు. బొగ్గు క్షేత్రాలను కేంద్రం ఎక్కువ ధరలకు కేటాయించినట్లు ఆరోపించారు. పీ