తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ పిలుపు మేరకు పాల్వంచ కేటీపీఎస్, మణుగూరు బీటీపీఎస్లో విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన నిరసనలు సోమవారం 35వ రోజుకు చేరాయి. వైటీపీఎస్లోని రెండ్లు ప్లాంట్లలో ప్రైవేటీ�
రాష్ట్రంలోని విద్యుత్తు ఉద్యోగులకు వేతనాల షాక్ తగులబోతున్నది. వారి వేతనాలను ఇప్పట్లో సవరించకపోగా ఉన్న వేతనాల్లో కోత పెట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది.