ట్రాన్స్ఫార్మర్ మంజూరు కోసం విద్యుత్తు శాఖ ఏఈ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్లోని ఓ పరిశ్రమ నిర్వాహకుడు ఎల్టీ క్య�
విద్యుత్తుశాఖ ఏఈ అనిల్కుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు చేపట్టారు. 2023 ఫిబ్రవరిలో కీసరలో ఏఈగా పనిచేసిన అనిల్కుమార్ అప్పట్లో రూ.12 వేలు లంచం తీసుంటుండగా ఏసీబీకి చిక్కారు.