రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ రంగంలో సాధించిన ప్రగతిని అందరికీ తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి సూచించారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నల్లగొండ పట్ట�
విద్యుత్ వెలుగు విరజిమ్ముతున్నది. దశాబ్దాల నాటి సమైక్య పాలనా చీకట్లను చీల్చుకొని సమైక్య రాష్ట్రంలో నిరంతర కాంతి ప్రసరిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ ఉంటే వార్త.. లేకపోతే మరోవార్త.. ఇలా ఎప్పుడు వస�