కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టిజన్లను విస్మరించడం తగదని, వెంటనే వారితో చర్చలు జరిపి వారి సమస్యలు,డిమాండ్లను పరిష్కరించాలని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు డిమాం డ్ చేశారు. సిద్దిపేటలోని విద�
విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులు కదంతొక్కారు. తమ సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్తో విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ ఆధ్వర్యంలో వందలాదిగా ఉద్యోగులు, కార్మికులు హైదరాబాద్ సోమాజిగూడలోని విద్యుత్�