ఆర్టీసీ గ్రేటర్ జోన్లో గత నెల కొత్తగా ప్రవేశపెట్టిన 25 విద్యుత్ ఏసీ బస్సులలో వందశాతం వరకు ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతుంది. ఈ 25 బస్సులలో 10 బస్సులు పుష్పక్ పేరుతో ఎయిర్పోర్టు వరకు నడిపిస్తున్నారు.
TSRTC | పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు ‘ఈ- గరుడ’ పేరుతో ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతున్నాయి. హైదరాబాద్- విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపాలని నిర్ణయించిన టీఎస్ఆర్టీసీ.. వీటిలో 10 బస�
వచ్చే నెలలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు అందుబాటులోకి రానున్నాయని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చెప్పారు. విజయవాడ రూట్లో వాటిని నడిపిస్తామని తెలిపారు. హైదరాబాద్లోని బస్భవన్ ప్రాంగణంలో సోమవారం కొత్త ప�