తెలంగాణలో చేపట్టనున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-ఎస్ఐఆర్) దేశానికే మార్గదర్శకంగా నిలుస్తుందని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్కుమార్ పేర్కొన్నా
యావత్దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బీహార్ శాసనసభ ఎన్నికల సంగ్రామానికి నగారా మోగింది. వచ్చే నెల 6, 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి.