ఎన్నికల ఏర్పాట్ల పెండింగ్ బిల్లులు చెల్లించకుంటే జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని పనులను నిలిపేస్తామని జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి అన్నారు. ఎన్నికలు జరిగి 14 నెలలు
గత అసెంబ్లీ ఎన్నికల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్(డీసీఏ), తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ (టీజీటీఏ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి.