భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఓ విద్యార్థిపై ఉపాధ్యాయుడు దాడి చేశాడని ఆరోపణలు వెలువడ్డాయి. ఏడో తరగతి చదువుతున్న భుక్య తమన్ తేజ్ అనే విద్యార్థిని తెలుగు ఉపా
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీ పొగుళ్లపల్లిలోని ఏకలవ్య పాఠశాలలో నీటి సమస్యను పరిష్కరించాలంటూ శుక్రవారం విద్యార్థులు గేటు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
బయ్యారం మండలం నామాలపాడులో ని ఏకలవ్య పాఠశాలలో మెనూ పాటించకపోవడం లేదు. దీంతో విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఈ పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి వరకు 300మంది విద్యభ్యసిస్తున్నారు. ఆరు, ఏడు తరగతుల ఒక్కో వ�