మంచినీటి కోసం వారం నుంచి ఇబ్బంది పడుతుంటే.. గ్రామంలోని గేట్వాల్ హోల్ను మట్టితో నింపడం ఏంటని మిషన్ భగీరథ అధికారులను పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎగ్లాస్పూర్ గ్రామంలో శుక్రవారం గ్రామస్తులు నిలదీశ
Mission Bhagiratha | ఎగ్లాస్పూర్ గ్రామంలో మిషన్ భగీరథ నీటి కోసం ప్రజలు అధికారులను నిలదీశారు. వారం రోజులుగా నీళ్లు లేక సతమతం అవుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.