మెదక్ జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల భక్తులతో కిక్కిరిసింది. ఆదివారం ఉదయం మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ కుటుంబ సభ్యులతో దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగ�
వరద బీభత్సం సృష్టించడంతో మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ ఏడుపాయల వనదుర్గా ఆలయానికి కనీవినీ ఎరగని రీతిలో సుమారు కోటి రూపాయల నష్టం సంభవించింది. ఆలయ మండపానికి ఉన్న గ్రిల్స్, జనరల్, వీఐపీ క్యూలైన్స్, మంటపం రే�