ఉపాధ్యాయ దినోత్సవం నాడు గురువులకు రేవంత్రెడ్డి ఇచ్చిన సలహాలు, సూత్రాలు చూస్తే, పాపం చదువు చెప్పే గురువులకే మైండ్ బ్లాంక్ అయిపోయుంటది. ‘ఒక రెండేళ్ల దాకా మీ ధర్నాలు, ర్యాలీలు పక్కనపెట్టి సైలెంట్గా ఉండ
సమాచార హక్కు చట్టం ఒకరు.. ఇద్దరిది కాదని.. 150 కోట్ల మంది భారతీయులకు జవాబుదారీతనంగా నిలుస్తుందని ఉమ్మడి రాష్ట్ర మాజీ ప్రధాన సమాచార హక్కు కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు అన్నారు.