అమెరికా విశ్వవిద్యాలయాలు ఇక నుంచి తమ భారతీయ అధ్యయన-విదేశీ భాగస్వాముల ద్వారా టోఫెల్ పరీక్ష స్కోర్ను ధ్రువీకరించుకోవచ్చని ఈటీఎస్ (ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్) తాజాగా వెల్లడించింది.
విదేశాల్లో సెకండరీ విద్య, సర్టిఫికేషన్స్ కోసం టోఫెల్ (టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారిన్ లాంగ్వెజ్) రాస్తున్న భారతీయుల సంఖ్య ఏటా పెరుగుతున్నదని ‘ఈటీఎస్' (ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్) వెల్లడ
విదేశీ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు ఎక్కువగా రాసే పరీక్ష జీఆర్ఈ. ఏటా సుమారు లక్షమందికి పైగా రాసే ఈ పరీక్షలో కొన్ని ప్రధానమైన మార్పులను ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) చేసింది.