Nizamabad Collector | ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు.
ఇది ప్రభుత్వ బడి..రైలులా మారిపోయింది. పిల్లల్ని ఆకట్టుకోవడానికి ఎస్ఎంసీ చైర్మన్ శ్యామ్రావు పాఠశాలకు రైలు బోగీలా పెయింటింగ్ వేశారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆరెపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశ