సంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి నాంపల్లి రాజేశ్ ఏసీబీ అధికారుల వలలో చిక్కారు. ఓ ప్రైవేట్ స్కూల్కు ఎన్వోసీ కోసం రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా డీఈవో, అదే కార్యాలయంలో పని చేసే సీనియర్ అసిస్టెంట్లను
విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ దిశగా శ్రమించాలని సంగారెడ్డి జిల్లా విద్యాధికారి నాంపల్లి రాజేశ్ సూచించారు. శనివారం మునిపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో సర్వోదయ ఫౌండర్ సుధాకర్ నాయక్ (దాత)�