ఈ నెల 14 నుంచి పదో పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇందుకోసం కొన్ని నెలలుగా విద్యార్థులు కష్టపడుతున్నారు. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు రాత్రింబవళ్లు చదువుతున్నారు. పదో తరగతి పరీక్షలంటే తల్లిదండ్రుల్లోనే కాస�
తెలంగాణ విద్యాకమిషన్ నివేదక, సిఫార్సులపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. టీచర్లు, ఉపాధ్యాయ సంఘాలు, అధ్యాపక సంఘాలు, విద్యారంగ నిపుణులు ఇలా అన్ని వైపుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.