సుమారు యాభై ఏండ్ల క్రితం ఖమ్మం జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న నలుగురు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించారు. పదవీ విరమణ కూడా చేశారు. ప్రస్తుతం 64 ఏండ్ల వయసు వచ్చినప్పటికీ యాభై ఏండ్ల క్రితం తమకు విద్యా
రాష్ట్రంలో ఒకవైపు నిరుద్యోగ యువత పోరుబాటలో ఉంటే, ప్రభుత్వం పంతానికి పోయి తన పని తాను చేసుకుపోతున్నది. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలనే అమలు చేయకుండా మొండివైఖరితో ముందుకు పోతున్నది.