తెలంగాణకు తలమానికమైన విద్యా కేంద్రం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సీఎం రేవంత్రెడ్డి సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా అడుగడుగునా నిర్బంధాలు, పోలీసుల ఆంక్షలతో విద్యార్థులు, ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గ�
తెలంగాణ.. చారిత్రక వైభవానికి, వారసత్వ కట్టడాలకే కాదుఅపారమైన విజ్ఞాన సంపదను పంచిన విద్యాలయాలకూ నిలయం. వెయ్యేండ్ల క్రితమే సరస్వతీ నిలయంగా విలసిల్లిందీ ప్రాంతం. అక్కడక్కడా వెలుగు చూస్తున్న పుస్తకగచ్ఛ శిల�