మారుమూల గ్రామాల్లో బడి బయట ఉన్న బాలికలకు విద్యను అందించే భారతీయ ఎన్జీవో ‘ఎడ్యుకేట్ గర్ల్స్'కు ఆసియా నోబెల్ ‘రామన్ మెగసెసె’ అవార్డు వరించింది. 2025 ఏడాదికిగాను అవార్డు గ్రహీతల పేర్లను ఫౌండేషన్ (ఆర్ఎం
చదువు జీవితాల్ని మార్చగలదు. మూర్ఖపు సమాజాన్ని ఎదిరించే శక్తిని ఇవ్వగలదు. కాబట్టే, ‘మీ చదువే మీ భవిత’ అంటూ గ్రామీణ బాలికల్లో అక్షరాల పట్ల ఆసక్తిని పెంచుతారు ‘ఎడ్యుకేట్ గర్ల్స్' వ్యవస్థాపకురాలు సఫీనా హు