ప్రజాస్వామ్యం గెలిచింది.. హిట్లర్ తరహ పాలనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేశంలో ప్రభుత్వ అధికారులు చట్టాలు, న్యాయస్థానాల ఆదేశాలకు కట్టుబడి పనిచేయాలి. ఎవరూ చట్టానికి అతీతులు కాదని హైకోర్టు స్పష్టం చేయడం
అవగాహన రాహిత్యంతో కొంత మంది కాంగ్రెస్ నేతలను సంతృప్తి పరిచేందుకు హైడ్రా బతుకమ్మకుంట అభివృద్ధి పేరిట కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేసిందని బీఆర్ఎస్ అంబర్పేట నియోజకవర్గం సీనియర్ నాయకుడు ఎడ్ల సు�