జల మండలికి కొత్తగా కేటాయించిన 141 మంది జూనియర్ అసిస్టెంట్స్ (పీఅండ్ఏ, ఎఫ్అండ్ఏ)కు రెండు రోజుల శిక్షణ పూర్తయింది. గచ్చిబౌలిలోని ఎస్కీ క్యాంపస్లో రెండు రోజుల పాటు 141 మందిని మూడు బ్యాచులుగా చేసి శిక్షణ త�
వేసవిలో నీటి డిమాండ్ను ఎలా ఎదుర్కొవాలనే అంశంపై ఎండీ అశోక్రెడ్డి, ఈడీ మయాంక్ మిట్టల్ జలమండలి అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత వేసవిలో అధికంగా ట్యాంకర్లు బుక్ చేసుకున్న ప్రాంతాల అధికారులను వివరాల