పంటలు సాగు చేసే భూముల కంటే ఇసుక మేటలు వేసిన పట్టా భూములకు ప్రస్తుతం డిమాండ్ ఉన్నది. ఎకరానికి సుమారు లక్ష రూపాయల వరకు కౌలు చెల్లించేందుకు దళారులు, కాంట్రాక్టర్లు ముందుకు వస్తుండడంతో రైతులు వారి వైపే మొగ�
ఎకో-సెన్సిటివ్ జోన్ (ఈఎస్జడ్)లకు కిలోమీటర్ పరిధిలో ఎలాంటి అభివృద్ధి పనులు నిర్వహించరాదంటూ గతంలో విధించిన నిషేధాన్ని సుప్రీం కోర్టు బుధవారం పూర్తిగా ఎత్తివేసింది. కేంద్రం దాఖలు చేసిన రివ్యూ పిటిషన