తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రమవుతున్నాయి. దీంతో ఈసారి పాఠశాలలకు ముందుగానే వేసవి సెలవులు ప్రకటించే అవకాశం ఉన్నది. మరోవైపు ఎన్నికలు కూడా ఉండటంతో రైళ్లలో సీట్లన్నీ 2 నెలల ముందే రిజర్వ్ అయిపోయాయి.
ఎర్ర సముద్రం ప్రభావం.. భారతీయ వర్తక, వాణిజ్యంపై గట్టిగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెడ్ సీలో సంక్షోభం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) దేశీయ ఎగుమతుల్ని గత ఆర్థిక సంవత్సరం (2022-23)తో పోల్చితే 6.7 శాతం మేర తగ్�