రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో దశలవారీగా ఆన్లైన్ సేవలను విస్తరిస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సోమవారం అరణ్య భవన్ లో జోగులాంబ అమ్మవారి ఆలయ వెబ్సైట్ను మంత్రి ఇంద్రకరణ్ రెడ�
ప్రభుత్వ సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు టీ-వాలెట్ త్వరలో అమల్లోకి రానుంది. ప్రస్తుతం ఈ-సేవ, మీ-సేవ కేంద్రాల్లో వివిధ సేవలు అందిస్తున్నారు. మరోవైపు నిత్యావసర సరుకులను రేషన్ షాపుల్లో ఈ-పాస్ వి�