జిల్లాలో వాహనదారులకు పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. నూతనంగా ఏర్పడిన ఫ్యూచర్సిటీ కమిషనరేట్ పరిధిలో వాహనదారులు రోడ్డెక్కాలంటేనే వణుకుతున్నారు. ఓ పక్క ట్రాఫిక్ పోలీసులు.. మరో పక్క లాండ్ఆర్డర్ పోల�
1500 రూపాయల చలానా చెల్లించే విషయంలో మాటామాటా పెరిగి చివరికి ఒకరిపై ఒకరు తీవ్రంగా గాయపరుచుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం..రహ్మత్ నగర్ లో నివాసం ఉండే యాంద్ర రామకృష్ణ (52) సినీరంగంలో మేకప్ మెన్ గా పనిచేస్తుం