వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2024-25) ఎలక్ట్రిక్ బస్సులు (ఈ-బస్లు) అమ్మకాలు జోరుగా పెరుగుతాయని, దేశంలో మొత్తం కొత్త బస్ల విక్రయాల్లో ఈ-బస్ల వాటా 13 శాతానికి పెరుగుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది.
నగర ప్రయాణికులకు ఇది ఖుషీ ఖబర్. ప్రజల ఆకాంక్ష మేరకు మంత్రి కేటీఆర్ చొరవతో నగరానికి డబుల్ డెక్కర్ బస్సులు వచ్చాయి. ఒకప్పుడు డీజిల్తో నడిచిన ఈ బస్సులు తాజాగా ఎలక్ట్రిక్ బస్సులుగా మహానగరంలో పరుగులు ప
హైదరాబాద్, జనవరి 3: దేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్టెక్కు మరో 50 బస్సుల ఆర్డర్ లభించింది. వీటి విలువ రూ.125 కోట్లు. ఫేమ్-2 స్కీం కింద ఓ రాష్ట్ర రవాణా సంస్థ నుంచి ఈ ఆర్డర్ లభి