ఈ ఆగస్టులో తెలంగాణలో వర్షాలు బాగా కురుస్తున్నాయి. సరిగ్గా 262 ఏండ్ల కిందట (1763లో) కూడా తెలంగాణలో బాగా వర్షాలు కురిసి గోదావరి వరదలతో ఉప్పొంగింది. ఆ కాలంలో భారతదేశంలో బలవంతులైన మరాఠాలను (శివాజీ వారసులను) ఎదుర్క�
‘రామప్ప శిల్పి పేరు కాదు’ అని ముందే నిర్ణయించుకొని దానికి కావలసిన ఆధారాలు వెతికే పనిలో పడినట్లు ద్యావనపల్లి సత్యనారాయణ గారి వ్యాసం ఉంది. ఆయన వ్యాసం ఆరంభంలోనే ‘దేనికైనా శాస్త్రీయ ఆధారాల వెలుగులో నిర్ధా�