ఈ నెల 21న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బీచుపల్లి పుణ్యక్షేత్రంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి అర్చక, ఉద్యోగ ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ను బుధవారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సచివాలయ�
ఈ నెల 20న అర్చక, ఉద్యోగ, సిబ్బంది రాష్ట్రస్థాయి సమావేశాన్ని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బీచుపల్లి ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర అర్చక, ఉద్యోగ సంఘాల జేఏసీ కన్వీనర్ డీవీఆర్ శర్మ త�