పెద్దపల్లి మండలంలోని కొత్తపల్లిలో రైలు ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతిచెందింది. సుమారు 55-60 ఏండ్ల వయస్సు గల మహిళ మృతదేహాన్ని కనుగొన్నట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపారు.
అర్ధరాత్రి వేళ కదులుతున్న రైలులో ఎలాంటి ఎక్విప్మెంట్ లేకుండానే ఓ గర్భిణీకి పురుడు పోసి తల్లీబిడ్డల ప్రాణాలు కాపాడిన హౌస్ సర్జన్ స్వాతిరెడ్డిని పలువురు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.
హైదరాబాద్ : దురంతో ఎక్స్ప్రెస్లో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. సికింద్రాబాద్ – హజ్రత్ నిజాముద్దీన్ రైలు ఏసీ కోచ్లో ఈ కాల్పులు చోటు చేసుకున్నది. రైల్వే పోలీసులకు టికెట్ కలెక్టర్ సమాచారం అంది
కరోనా ఎఫెక్ట్.. రాజధాని, శతాబ్ది సహా 28 రైళ్లు రద్దు | దేశంలో కరోనా విలయ తాండవం చేస్తున్నది. వైరస్ కట్టడికి పలు రాష్ట్రాలు లాక్డౌన్ విధించగా.. మరికొన్ని చోట్ల నైట్ కర్ఫ్యూ, లాక్డౌన్ తరహా ఆంక్షలు అమలువుత