అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు (Pak Afghan Clashes) కొనసాగుతున్నాయి. ఈ నెల 14న తాలిబన్ సైనిక స్థావరాలపై పాక్ సైన్యం పెద్దఎత్తున దాడులకు పాల్పడింది. దీంతో తాలిబన్ సైన్యం కూడా ప్రతిదాడులకు దిగడంతో సరి�
లైన్ ఆఫ్ కంట్రోల్ భారత్, పాకిస్థాన్ మధ్య ఉంది. రెండు దేశాల మిలిటరీ ఆధీనంలో ఉన్న కశ్మీర్ను లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్ఓసీ) విడదీస్తుంది. మన దేశంలో ఉన్న భూభాగాన్ని జమ్ముకశ్మీర్ అని, పాకిస్థాన్లో ఉన్న భూభాగాన�