మంచిర్యాలలోని ఆండాలమ్మ కాలనీలోగల డంప్యార్డు సమస్య పరిష్కారమయ్యేలా లేదు. మూడు నెలల్లో ఇక్కడి నుంచి తరలిస్తామంటూ ఎన్జీటీకి నివేదిక ఇచ్చిన అధికారులు తొమ్మిది నెలలైనా పట్టించుకోకపోవడం ఆందోళన కలిగిస్త�
జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ శివారులో న్యాక్ సెంటర్ ఉన్నది. ఇక్కడ వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో 100 మంది విద్యార్థినీ విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. అయితే సమీపంలో ఉన్న డంప్యార్డ్తో అవస్థ