తాగునీటిని అందించే ప్రధాన వనరు గండిపేట జలాశయంలో నిర్మాణ వ్యర్థాలు నింపుతున్నారు. ఆదివారం హిమాయత్నగర్ పరిధి ఎఫ్టీఎల్ పాయింట్ 425 వద్ద కుమ్మరి గోపాల్ అనే వ్యక్తి ట్రాక్టర్తో భవన నిర్మాణ వ్యర్థాలను
సోనాదా గ్రామం డార్జిలింగ్ నుంచి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పర్యటకులకు స్వర్గధామంగా కనిపించే ఈ ప్రాంతం స్థానికులకు మాత్రం డంపింగ్ యార్డులా కనిపిస్తున్నది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య కృష్ణా జలాల పంపిణీ 50ః50 నిష్పత్తిలో జరగాల్సిందేనని తెలంగాణ స్పష్టంచేసింది. రాష్ట్ర విభజన అనంతరం ఏడాదిపాటు తాత్కాలికంగా చేసుకొన్న 66ః34 నిష్పత్తిలో జలాల పంపకాన్ని ఇంక�