Adilabad | ఓ యువకుడిని చంపేందుకు యత్నించిన బీజేపీ నాయకుడు ఉష్కం రఘుపతితో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఉమేందర్ తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలో ఐదు రోజుల కిందట వంశీ అనే యువకుడ
ఆదిలాబాద్ పట్టణంలోని బంగారిగూడకు చెందిన శిశువులను విక్రయించిన కేసులో తొమ్మిది మందిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ రూరల్ పోలీస్స్టేషన్లో బుధవా