పోలీసులు విధి నిర్వహణతోపాటు మారుతున్న కాలానికి అనుగుణంగా కంప్యూటర్ పరిజ్ఞానం పెంచుకోవాలని సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. గురువారం పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో జిల్లాలో పోలీస్ స్టేషన్లు,
బస్సు బైక్ను ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం గణేశ్పూర్లో చోటుచేసుకుంది. హద్నూర్ పోలీసులు, గ్రామస్తుల వివరాల ప్రకారం.. మండలంలోని గణేశ్�
ట్రావెల్స్ బస్సులో భారీగా బంగారం చోరీ అయింది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా చిరాగ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ముంబైకి చెందిన నగల వ్యాపారి ఆశిష్ హైదరాబాద్లో రూ.2.80 కోట్ల
మండలంలోని ఒడిపిలవంచ గ్రామంలో ఆదివారం రాత్రి చిగురు సౌందర్య అలియాస్ సంధ్య (27)ను హత్య చేసిన ఆమె భర్త గణేశ్, అత్త కమలమ్మను అరెస్టు చేసినట్లు కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. మంగళవారం పోలీస్స్టే