కారేపల్లి మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఖమ్మం జిల్లా పౌర సరఫరాల అధికారి చందన్కుమార్ శుక్రవారం తనిఖీ చేశారు. ఐకేపీ ఆధ్వర్యంలోని కారేపల్లి, మాధారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఆయన
సన్నబియ్యం పక్కదారి పట్టకుండా ఖమ్మం జిల్లా పౌరసరఫరా శాఖ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందించే సన్నబియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించారు.
ప్రజా పాలనలో నూతన రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను ఈ నెల 30 లోగా ఆన్లైన్లో నమోదు చేయాలని ఖమ్మం జిల్లా సివిల్ సప్లయ్ ఆఫీసర్ చందన్ కుమార్ సిబ్బందికి సూచించారు.