‘అది చేస్తాం.. ఇది చేస్తాం’ అని గద్దెనెక్కిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలనను గాలికొదిలేశారని, దృష్టంతా కేవలం ఎమ్మెల్యేల కొనుగోలు మీదనే పెట్టారని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు విద్యాసాగ
ఉద్యోగాల కోసం నిరుద్యోగుల పోరాటం ఉధృతమవుతున్నది. రోడ్డెక్కి ధర్నాలు, ఆందోళనలు, నిరాహారదీక్షలు చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ నెల 5న టీజీపీఎస్సీ ముట్టడికి ఉద్యోగార్థులు పిలుపునిచ్చారు.