నగర శివారులోని ఓ మామిడి తోటలో రహస్యంగా నిర్వహిస్తున్న డ్రగ్స్ తయారీ కేంద్రంపై ఈగల్ ఫోర్స్ టీం దాడులు నిర్వహించి డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టురట్టు చేసింది. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చ�
నిషేధిత అల్ఫ్రాజోలం మాత్రలను విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు అయ్యింది. గురువారం నాంపల్లిలోని ఆబ్కారీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అడిషనల్ కమిషనర్ సయ్యద్ యా