మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్కు నల్లమందును తరలిస్తున్న రాజస్థాన్ గ్యాంగ్ను ఎల్బీనగర్ ఎస్ఓటీ, మీర్పేట్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి రూ. 1.25 కోట్ల విలువైన నల్లమందును స్వాధీనం చే�
ఇతర రాష్ర్టాల నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి.. హైదరాబాద్లో విక్రయిస్తున్న మూడు వేర్వేరు ముఠాలను ఎల్బీనగర్, మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఓటీ డీసీపీ మురళీధర్ వివరాలను వెల్లడించారు.