ప్రైవేట్ హాస్టళ్లలో భద్రత కరువవుతున్నది. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నది. పంజాగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలో పలు హాస్టళ్లను పోలీసులు తనిఖీలు చేపట్టగా, డొల్లతనం బయటపడింది. అనేక హాస్టళ్లలో పని
దేశవ్యాప్తంగా డ్రగ్స్ ముఠాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దాడులు నిర్వహించింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ), ఇంటర్పోల్, స్థానిక పోలీసుల సమన్వయంతో అనేక రాష్ర్టాల్లో సోదాలు చేపట్టింది.