మహారాష్ట్ర కేంద్రంగా ఫార్మా కంపెనీ పేరిట అక్రమంగా అల్ప్రాజోలం తయారుచేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను నిజామాబాద్ పోలీసులు పట్టుకున్నా రు. ముఠాకు సంబంధించిన వివరాలను సీపీ సాయి చైతన్య మంగళవారం కమిషనరేట్ల
సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో డ్రగ్స్ విక్రయిస్తున్న నలుగురు యువకులు పోలీసులకు అడ్డంగా దొరికిన ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకున్నది. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విల�