శ్రీనగర్ : భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దులోని అర్నియా ప్రాంతంలో డ్రోన్ సంచరించడంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఆ ప్రాంతంలో అన్ని భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసినట్లు పోలీ�
ఎయిర్ఫోర్స్ స్టేషన్, కంటోన్మెంట్కు సమీపంలోని సత్వారీ ప్రాంతంలో మరోసారి డ్రోన్లు కనిపించి సంచలనం సృష్టించాయి. ఆర్మీ జవాన్లు ఈ డ్రోన్ను చూసి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.