ప్రభుత్వానికి, ప్రజలకు వారధులు.. పార్టీకి సారథులు యువతే అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. బుధవారం సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయంలో ‘పార్టీ బలోపేతం-సమాలోచన’పై రాష్ట్�
నవభారత జాతి నిర్మాణానికి తెలంగాణ రాష్ట్రం చోదక శక్తిగా మారిందని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. అన్ని రంగాల్లో నవీన ఆవిష్కరణలు, నూతన విధానాలతో ముందుకు పోతున్నదని తెలిపారు. దేశానికి బు�
వాషింగ్టన్: క్వాడ్ దేశాల గ్రూపులో ఇండియా ఓ చోదకశక్తిగా పనిచేస్తుందని అమెరికా పేర్కొన్నది. ప్రాంతీయ దేశాల అభివృద్ధి ఇండియా కీలకంగా మారనున్నట్లు వైట్హౌజ్ వెల్లడించింది. ఇటీవల మెల్బోర్న్