టాలీవుడ్ (Tollywood) యాక్టర్ వెంకటేశ్ ( Venkatesh) నటించిన చిత్రం దృశ్యం 2 (Drishyam 2). ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది.
టాలీవుడ్ యాక్టర్ విక్టరీ వెంకటేశ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ హీరో నటించిన నారప్ప, దృశ్యం 2 చిత్రాలు ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో సందడి చేయబోతున్నాయి.
కరోనా పరిస్థితులు పూర్తిగా సద్ధుమణగలేదు, మళ్లీ థర్డ్ వేవ్ భయం ఉండడంతో థియేటర్స్లో సినిమాలను విడుదల చేసేందుకు నిర్మాతలు జంకుతున్నారు. ఈ క్రమంలో ఓటీటీలో కొన్ని సినిమాలు విడుదలకు సిద్ధమ�
మలయాళ చిత్రం ‘దృశ్యం’ తెలుగు, తమిళ భాషల్లో పునర్నిర్మాణం జరుపుకొని మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. కమల్హాసన్, గౌతమి ప్రధాన పాత్రల్లో ‘పాపనాశమ్’ పేరుతో తమిళ రీమేక్ను తెరకెక్కించారు. ‘దృశ్�
మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రలలో తెరకెక్కిన మలయాళ సూపర్ హిట్ చిత్రం దృశ్యం 2. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేశారు మేకర్స్. ఈ మూవీ ప్రతి ఒక్కరిని అలరించడమే కాకుండా
టాలీవుడ్ యాక్టర్ వెంకటేశ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమాలు నారప్ప, దృశ్యం 2, ఎఫ్3. వీటిలో నారప్ప, దృశ్యం 2 చిత్రాలు ఇప్పటికే పూర్తయ్యాయి.
మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రలో జీతూ జోసెఫ్ తెరకెక్కించిన చిత్రం దృశ్యం 2. కరోనా కారణంగా ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం అతి పెద్ద విజయం సాధించింది. విమర్శకుల ప్రశంసలను సైతం గెలుచుకున్న ఈ మూవీని పల
మోహన్ లాల్- మీనా జంటగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన కుటుంబ కథా చిత్రం దృశ్యం 2. కరోనా వలన ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం పెద్ద విజయం సాధించడమే కాకుండా అశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది. �
కరోనా మహమ్మారి వలన మంచి మంచి సినిమాలను డైరెక్ట్గా ఓటీటీలో విడుదల చేసే పరిస్థితి నెలకొంది. సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా, మోహన్ లాల్ నటించిన దృశ్యం 2 వంటి చిత్రాలు ఓటీటీలో విడుదలై అతి పెద్ద
కరోనా సెకండ్ వేవ్తో చాలా సినిమాలు విడుదలకు నోచుకోవడం లేదు. కేసుల పెరుగుదల దృష్ట్యా పెద్ద, చిన్న హీరోలు తమ సినిమాల విడుదలను వాయిదా వేసుకుంటున్నారు.
విక్టరీ వెంకటేష్ గుట్టుచప్పుడు కాకుండా దృశ్యం 2 సినిమాని స్టార్ట్ చేశాడు..అలాగే పూర్తి కూడా చేశాడు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు కూడా. మలయాళ దర్శకుడు జీతూజోసఫ్ డైరక్షన్ లో తెరకెక్కిన దృశ్యం 2 స
మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రలలో జీతూ జోసెఫ్ తెరకెక్కించిన చిత్రం దృశ్యం 2. విభిన్నమైన థ్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులని అలరించడమే కాకుండా విమర్శకుల ప్రశంస
ఏడేళ్ల క్రితం వచ్చిన దృశ్యం సినిమాకు సీక్వెల్గా జీతూ జోసెఫ్ దృశ్యం 2 అనే చిత్రం తెరకెక్కించిన విషయం తెలిసిందే. మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 19న అమెజాన్లో విడుద
సీనియర్ హీరోల్లో వెంకటేష్ కంటే బిజీగా ఎవరూ లేరిప్పుడు. ఊపిరి సలపనంత బిజీగా ఉన్నాడు ఈయన. ఇలాంటి సమయంలో ఆయనకు వచ్చిన బంపర్ ఆఫర్ దృశ్యం 2. ఈ సినిమాను మలయాళంలో కేవలం 45 రోజుల్లోనే తీసాడు దర్శకుడు జీతూ జోసెఫ్. థియ