కూల్ డ్రింక్ అనుకొని యాసిడ్ తాగి చిరు వ్యాపారి మృతి చెందిన ఘటన రహ్మత్నగర్లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ఒడిశాకు చెందిన సుశాంత్కుమార్ సాహు (43) తమ కుటుంబంతో కలిసి రహ్మత్నగర్లో నివాసం ఉంటు�
బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్లో వరకట్న దాహానికి మహిళలు వరుసగా బలైపోతున్నారు. పోలీసులు గురువారం తెలిపిన వివరాల ప్రకారం, అమ్రోహా జిల్లాలో 23 ఏండ్ల వివాహిత గుల్ఫిజతో ఆమె అత్తింటివారు ఈ నెల 11న బలవంతంగా యాసిడ్ �
సాఫీగా సాగిపోతున్న సంసారంలో ప్రవేశించిన మూడో మనిషితో ఆ కుటుంబంలో కలతలు మొదలయ్యాయి. ఇంట్లో ఇల్లాలు ఉన్నప్పటికీ.. బయట ప్రియురాలితో చాటుమాటుగా ప్రేమాయణం సాగించిన ఓ యువకుడు తన ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడ�