రంగారెడ్డిజిల్లాలో ఓవైపు అతివృష్టి.. మరోవైపు అనావృష్టి రైతులకు శాపంగా మారింది. పంట చేతికందే సమయంలో వర్షాలు లేక పలు మండలాల్లో వరిపంట ఎండిపోయి రైతులు తీవ్ర నష్టానికి గురయ్యారు. తీరా పంట చేతికందే సమయంలో అక�
ఎండుతున్న పంటలను చూసి రైతులు కన్నీరు పెడుతుంటే ప్రభుత్వానికి కనికరం లేకుండా పోయిందని, సాగునీరు ఇవ్వకుండా రైతుల ఉసురు తీస్తున్నదని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ఆవేదన వ్యక్తంచేశారు.