ప్రస్తుత వేసవిలో నర్సరీల్లో పెంచుతున్న మొక్కలు ఎండిపోకుండా ఎప్పటికప్పుడు నీరందించాలని డీఆర్డీవో విద్యాచందన అన్నారు. ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు, సులానగర్, గొల్లపల్లి గ్రామ పంచాయతీల్లోని నర్సరీలను
సంపూర్ణ ఆరోగ్యానికి మొక్కలే మూలమని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, అంతే బాధ్యతగా వాటిని నాటిన సంరక్షించాలని సూచించారు.
మహిళల సంపూర్ణ ఆరోగ్యమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి పేర్కొన్నారు. మహిళల ఆరోగ్య పరీక్షల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల�