జ్వరాలు సోకితే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని బోనకల్లు మండల వైద్యాధికారిణి స్రవంతి ప్రజలకు సూచించారు. సోమవారం మండలంలోని గార్లపాడు గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో పలువురికి వైద్�
Medical check-ups | కేజీబీవీ హాస్టల్ విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులు స్వల్ప జ్వరం, జలుబు, దగ్గుతో బాధ పడుతుండడంతో ఆరోగ్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందజేశారు.